నా మాట

*
పరంధామయ్య గారికి షష్టి జరిగింది .ఆ రోజు రాత్రి వారి భార్య
అనసూయ అంది ,

"ఏమండీ!మనిద్దరం మళ్ళీ జన్మలో కూడా ఇలాగే భార్యా
భర్తలుగా పుడదామండీ "

"సరే, కానీ అప్పుడైనా నువ్వు నా మాట వింటావా " ఆశగా
అడిగాడు పరంధామయ్య .

2 కామెంట్‌లు:

మీ కామెంట్లను తెలుగు అక్షరాలలోనే రాయవలసిందిగా నా విన్నపం