నిద్రా భంగం

*
పొద్దున్నే సురపతిరావు ,నళినీ కాంతం కృష్ణానది ఇసకలో నడుస్తూ కబుర్లు చెప్పుకుంటున్నారు .

సురపతిరావు ,

" మా ఇంట్లో కొత్త గా,పక్క వాటా లోకి అద్దెకి దిగారే,రామనారాయణ ,వాళ్లు ఈ రోజు తెల్లారి
మూడు గంటలకు పెద్దగా ఆవలిస్తూ , సనుక్కుంటు, చిరాకుగా అరుచుకుంటున్నారు "

" నీకు మరి నిద్ర చెడిపోయిందా ? " అడిగాడు నళినీ కాంతం .

"లేదు , నేను దీక్షగా నా మృదంగం ప్రాక్టీసు చేసుకుంటున్నాను "

3 కామెంట్‌లు:

మీ కామెంట్లను తెలుగు అక్షరాలలోనే రాయవలసిందిగా నా విన్నపం