భీష్ముని పునరుద్ధానం

*
భీష్ముడు చనిపోయిన 3 వ రోజు పునరుద్ధానం చెంది మనకు "విష్ణు సహస్ర నామాలను " మనకు

అందించారు.ఇది నిజం.ఈ విషయం,

"నేను అనేక విద్యల సమ్మేళనాన్ని. భారతీయ జ్యోతిషం, వీర విద్యలు, యోగ మరియు తంత్ర, ధ్యాన క్రియలు,ఇతర వైద్య విధానాలలో ఏళ్ళ తరబడి పరిశ్రమ నాకుంది " అని తన గురించి

చెప్పుకొన్న శ్రీ సత్య గారి ఆలోచనా తరంగాలు చెప్పాయి .వారు నిజమైన , నిజమౌతున్న జోస్యాలు అనేకం చెప్పారు .

వారి ప్రకారం భీష్ముని మరణం మాఘ శుక్ల అష్టమి(భీష్మ అష్టమి ) రోజు జరిగింది .


విష్ణు సహస్రనామం మాఘ శుక్ల ఏకాదశి (భీష్మ ఏకాదశి ) రోజు అనుగ్రహించ బడింది .

మరణం పోస్టు ఈ నెల ఏడున ,నామం పోస్టు ఈ నెల ఆరున వచ్చాయి .

దీనివల్ల ఇంతవరకు మనకు తెలియని భీష్ముని పునరుద్ధానం గురించి మనం తెలుసుకొనే అవకాశం కలిగింది .

నీతి : సమన్వయము లేని జ్ఞానం , బొంగరము లేని తాడు లాంటిది

3 కామెంట్‌లు:

మీ కామెంట్లను తెలుగు అక్షరాలలోనే రాయవలసిందిగా నా విన్నపం