సీమంతం

*

పక్కింటి పంకజం , సీతామహా లక్ష్మికి బొట్టు పెట్టి చెప్పింది ,

"రేపు మా అమ్మాయి సీమంతం .మీరు తప్పకుండా రావాలి . మీ వారికి కూడా చెప్పండి "

"ఆడవాళ్ళ ఫంక్షన్ కి ఆయనెందుకు ? " అడిగింది సీతా మహాలక్ష్మి

"ఏం మట్టి బుర్రే నీది , ఆలోచించు " అంది పంకజం

"నువ్వు కట్టిన పట్టుచీర చూసి నప్పటినుండి,మా ఆయనతో ఎలా కొనిపించాలా అనే ఆలోచిస్తున్నా,నువ్వే చెప్పు "

"నువ్వు మా ఇంట్లో భోజనం చేయాలి కాబట్టి , ఆయన నీ వాటా వంట తగ్గించి వండుకోవాలిగా "

2 కామెంట్‌లు:

మీ కామెంట్లను తెలుగు అక్షరాలలోనే రాయవలసిందిగా నా విన్నపం