పని లేని దెయ్యం


ఓ ఋషి ధ్యానం ముగించి కళ్లు తెరిచాడు . తనకు కొద్ది దూరం లో ఓ దెయ్యం నీరసంగా కూర్చుని కనిపించింది .

"ఓ దెయ్యమా !ఏ అల్లరి ,ఆగం చేయకుండా నీరసం గా ఉండిపోయావేమిటి ? " పలకరించాడు ఆయన .

"లోకం లో వందల కొద్ది బాబాలు, స్వాములు తామే దేవుళ్లమని చెప్పుకు తిరిగేస్తూ ఉంటే ,ఇంకా నాకేం మిగిలింది చేయటానికి ? " నిరాశగా పలికింది ఆ దెయ్యం .

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ కామెంట్లను తెలుగు అక్షరాలలోనే రాయవలసిందిగా నా విన్నపం