స్వామి లీలలు


చిదానంద స్వామి తన బాల్యం లో జరిగిన సంఘటనను భక్తులకు వివరిస్తున్నారు " నా పద్నాలుగో ఏట ,అడవి గుండా వెళుతున్నపుడు ఓ సింహం నన్ను తినబోయింది. అప్పుడు దైవాన్ని గట్టిగా స్మరించాను .సింహం వెంటనే
వెళ్ళిపోయింది .దీనివల్ల మీకేం తెలిసింది ? "

"దైవం కూడా పొరపాటు పడవచ్చని " సన్నగా అన్నాడు ,గత 10 ఏళ్ళుగా సప్లయి చేసిన ఏన్నో వేల వీభూతి బస్తాలకు పైసా కూడా డబ్బులు రాని ఓ వ్యాపారవేత్త .

2 కామెంట్‌లు:

మీ కామెంట్లను తెలుగు అక్షరాలలోనే రాయవలసిందిగా నా విన్నపం